Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 28 December 2014

300 రూపాయల దర్శనం 30 న వున్మాయి ... మరో 11 వెన్నెల వెలుగులు

300 రూపాయల దర్శనం 30 న వున్మాయి ... మరో 11 వెన్నెల వెలుగులు


300 రూపాయల దర్శనం 30 న వున్మాయి

Posted: 28 Dec 2014 08:05 AM PST

రచన : | బ్లాగు : Gpvprasad's Blog
www.ttdsevaonline.com... పూర్తిటపా చదవండి...

చిత్రంగా!

Posted: 28 Dec 2014 05:52 AM PST

రచన : | బ్లాగు : Vemulachandra

గుర్తుతెచ్చుకోమంటూ
నేనంటే ఎంత ప్రేమో... పూర్తిటపా చదవండి...

మదిని మరిపిస్తున్న సుందరీ ఎక్కడున్నావు..

Posted: 28 Dec 2014 05:49 AM PST

రచన : | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

... పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 121 (బ్రాహ్మణాలు)

Posted: 28 Dec 2014 05:48 AM PST

రచన : | బ్లాగు : eco ganesh
c. మంత్రాలు
యజ్ఞయాగాది క్రతువులలో, వైదిక కర్మలలో మంత్రం ప్రధానం. వైదికకర్మకు మంత్రం ఎంత ముఖ్యం, మంత్రం తగిన ఫలితం ఇవ్వడానికి చెప్పబడిన కర్మను అనుసరించడం కూడా అంతే ముఖ్యం. ఆ మంత్రాల గురించి, వాటిని ఎప్పుడు, ఎలా చదవాలో చెప్తుందీ భాగం.

एतद् वै यज्ञस्य रूपसमृद्धं यत् क्रियमाणं कर्म ऋग् अनुवदति।
మంత్రము, కర్మ రెండు ఒకేసారి, చెప్పబడినట్లుగానే జరగాలి. అప్పుడే ఫలితం వస్తుంది అని పై శ్లోకం అర్దం.

పూర్తిటపా చదవండి...

Live Video : భాగ్యనగర్ విరాట్ హిందూ శక్తి సంగమం - ప్రత్యక్ష ప్రసారం

Posted: 28 Dec 2014 05:13 AM PST

రచన : | బ్లాగు : .:: RASTRACHETHANA ::.

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు 41-కేసరి హనుమాన్ –హైదరాబాద్

Posted: 28 Dec 2014 04:32 AM PST

రచన : | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

         -దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

                   41-కేసరి హనుమాన్ –హైదరాబాద్

హైదరాబాద్ లో మూసీ నది ఒడ్డున జియాగూదాలో వెలసిన శ్రీ కేసరి హనుమాన్ ప్రాచీన దేవాలయం .చత్రపతి శివాజీ మహారాజ్ గురువైన సమర్ధ రామ దాస సద్గురు దేవులు ప్రతిష్టించిన విగ్రహం .ఆలయానికి నాలుగు వైపులా నాలుగు జ్యోతులు ఉండటం ఇక్కడి ప్రత్యెక ఆకర్షణ .దాదాపు 350సంవత్సరాల క్రితం వెలిగించిన జ్యోతులు నేటికీ వెలుగుతూనే ఉండటం మహాశ్చర్యకరమైన విషయం విశేషం .సీతాదేవి జాడను తెలుసుకొనే ప్రయత్నం లో హనుమ ఇక్కడికి వచ్చి మూసీ నదిలో స్నానం చ... పూర్తిటపా చదవండి...

శ్రీ సువర్చ లాంజనేయం -7

Posted: 28 Dec 2014 04:31 AM PST

రచన : | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చ లాంజనేయం -7

71-అయమా రేభే స్వర మగ్నేన –భైరవి రాగేనా సుతానేన

ఆహామారేభ మ్రుదుగానేన –హంసధ్వని రాగ సులగ్నేన .

తా-తుంబురుడు తీవ్ర స్వరం తో భైరవ రాగాలాపన చేశాడు .నేను నెమ్మదిగా సంయమనం తో మృదువైన ''హంస ధ్వని ''రాగాన్ని ఆలాపించాను .

72-సమ భూదేవ స్వర సంస్లిస్టః-అభూవ మహం సురాగా విస్టః

వైకుంఠ గణో బహు సంతుస్టః –శ్రేమద్విష్ణుః-సద్యః పుష్టః

తా –అతడు సప్త స్వరాలను మేళ విన్చిపాడాడు .నేనూ నిండుగా రాగాలాపన తో పాడాను విష్ణులోక జనాలకు తుష్టి శ్రీ మహా విష్ణువుకు పుష్టి కలిగాయి .

73-అనయోః శ్రేస్టఃకస్యా –దిత్యాహ శ్రీ భగవాన్ హరిస్తదా

ప్రత్యూ చతుర్ము... పూర్తిటపా చదవండి...

తిరుప్పావై చెప్పే చక్రవర్తి గారు అనివార్య కారణాలవల్ల ఈ రోజు 27-12-14శనివారం రాలేక పొతే ప్రవచకుని గా నేను

Posted: 28 Dec 2014 04:13 AM PST

రచన : | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

తిరుప్పావై చెప్పే చక్రవర్తి గారు అనివార్య కారణాలవల్ల ఈ రోజు 27-12-14శనివారం  రాలేక పొతే  ప్రవచకుని గా నేనుDSCN0101 DSCN0102 పూర్తిటపా చదవండి...

మలసిచూడరో !మగసింహము! పెద అహోబిళము మీది పెనుసింహము! [స్వామి అనుగ్రహాన్ని చవిచూపిన అహోబిళ యాత్ర]

Posted: 28 Dec 2014 02:30 AM PST

రచన : | బ్లాగు : హరిసేవ
చెంచులక్ష్మీ సమేత  నరసింహుని సన్నిధిలో

గోంగూర శనగల కూర

Posted: 28 Dec 2014 02:15 AM PST

రచన : | బ్లాగు : నాని వెజ్ & నాన్ వెజ్ వంటలు
ఆంధ్రా స్పెషల్ గోంగూర ఇష్టపడని వాళ్ళుండరు. ఎప్పుడూ మామూలుగా చేసుకునే గోంగూర పులుసు,కూర బదులు ఇలా కాబూలీ శనగలు కలిపి చేసిన కూర పుల్ల పుల్లగా, శనగలతో కమ్మగా చాలా బాగుంటుంది. 

పూర్తిటపా చదవండి...

కడప: ప్రవీణ్ తొగాడియా ను హిందూ తీవ్రవాదన్న C. రామచంద్రయ్య - భజరంగ్ దళ్ నిరసన

Posted: 28 Dec 2014 02:10 AM PST

రచన : | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
తమ ప్రభుత్వ కాలంలో దేశవ్యాప్తంగా వందలాది ఉగ్రవాద దాడులు జరిగినా చలించని వ్యక్తులు, నేడు హిందూ హృదయ సామ్రాట్ తొగాడియా గారిని 'హిందూ తీవ్రవాదిగా' పేర్కొనడం ఘర్హనీయం, ఇలాంటి వ్యక్తులు హిందువుల ధర్మాగ్రహానికి ఆహుతికాక తప్పదు - భజరంగ్ దళ్ , కడప 
కడప, 28/12/2014 : విశ్వ హింద... పూర్తిటపా చదవండి...

నేనూ కులం, ప్రాంతం పేరు తగిలించుకోవచ్చా? :)

Posted: 28 Dec 2014 12:31 AM PST

రచన : | బ్లాగు : మనసులో..

నాగరికత తెలీని రోజుల్లో.. జాతులు, తెగలూ ఉండేవి. భూమి అనేది ఓ సువిశాల ప్రపంచమని తెలీని అజ్ఞానంలో.. తమ తెగలో ఉన్న వంద మంది మాత్రమే తమ వారనీ, మిగతా తెగల వారూ, జాతుల వారూ కొందరు మిత్రులూ, కొందరు శత్రువులు అని భావిస్తూ బ్రతికేవారు.

ఆ తర్వాత ప్రపంచం చాలా పెద్దదని అర్థమైంది. అయినా మనిషి విచ్చలవిడిగా ప్రవర్తించకుండా ఉండడానికి కొన్ని కట్టుబాట్లతో కులాలూ, మతాలూ వేళ్లూనుకున్నాయి. అలాగే ఇప్పుడు మళ్లీ నాగరికత లేని కాలంలోని తెగలూ, జాతులకూ ప్రతిరూపాలుగా ప్రాంతాలూ వచ్చి చేరుతున్నాయి. ఏ కులం, మతం, ప్రాంతం అజెండా దానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అజెండా వైపు అందర్నీ లాగడమే "సామాజిక బాధ్యత"గా అందర్నీ బోధించ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger