రామాయణం : ఉషోదయ ముత్యాలు |
Posted: 06 Mar 2016 09:08 AM PST రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU ఇత్యుక్తస్తు తయా రామ వసిష్టస్తు మహాయశాః
కామధేనువు పలుకులు విన్న బ్రహ్మర్షి " శత్రువులను పీడించ గలిగిన బలాలను సృజించు " అని ఆనతిచ్చాడు . శక్తి కలిగి ఉండి కూడా దౌర్జన్యాన్ని సహించడం అన్యాయం . అందుకే ఆనతిచ్చాడు తన కపిల గోవుకు , శత్రువును నిర్జించమని . భుజబలంతో భువనాలను జయించగలననే ధీమా విశ్వామిత్రునిది .తన రాజ్యంలోని సమస్త వస్తువుల మీదా తనదే అధికారమనే దర్పం అతనిది . కండ బలంతో కొండలను పిండి చేయగల తను అడిగితే — అదికూడా వినయంగా — ముక్కు మూసుకొని తపస్సు చేసుకొ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment