నాలుగక్షరాల నాలుక కదలని పద్యం సాహితీమిత్రులారా! నాలుగక్షరాలతో కూర్చినది చదివితే పెదాలు తగిలేది నాలుక కదలని పద్యం ఇది- దీనిలో ప,బ,భ,మ అనే వ్యంజనాలతో కూర్చబడిది పోకూరి కాశీపతిగారి సారంగధరీయంలోనిది ఈ పద్యం గమనించండి - ఆస్వాదించండి- మామమామపాప భీమమౌ ముప్పాపి పాపమేపు మాపి బాముఁ బాపి భూమిఁ బబ్బ మబ్బఁ బేము మమ్మోమమి మేము బోము భామ మేమి భీమ (సారంగధరీయము - 2- 127) దీన్ని పెదవులతో పలుకుతాము కావున సోష్ఠ్యము లతో కూర్చినది అంటాం. అలాగే నాలుగక్షరాలతో కూర్చినది కావున చతురక్షరి అంటాము అలాగే చదివేప్పుడు నాలుక కదలదు కావున అచలజిహ్వ అంటాం దీనిలో ఇన్ని ప్రత్యేకతలున్నాయి దీన్ని కూర్చిన పోకూరి కాశీపతిగారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి
Post Date: Sat, 04 Mar 2023 14:46:31 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sat, 04 Mar 2023 14:46:31 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment