భూలోకంలో చేసే పాపాలకు నరకలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా? పార్ట్ 3 ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్ |
- భూలోకంలో చేసే పాపాలకు నరకలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా? పార్ట్ 3
- హిందూ ధర్మం - 176 (ఛంధస్సు - 4)
- యోగము (సూక్ష్మ కథ)
- ఉక్కుమనిషి పటేల్ లేకుంటే - తెలంగాణ మరో పాకిస్తాన్ అయ్యేది : హిందూ వాహిని
- నా పాట ... మనసే రాగం తీసిందే నిను తలచిన వేళా ... వయసే ఊయలలూగిందే నిను చూసిన వేళా ...
- కృతి ఛందము ... శ్రీ వల్లభ,
- స్వామివారి నేటి విడిది
- కాళియ మర్దన - తను గూర్చి
భూలోకంలో చేసే పాపాలకు నరకలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా? పార్ట్ 3 Posted: 21 Sep 2015 12:53 AM PDT రచన : traditional hinduism | బ్లాగు : Traditional Hinduism 15. పూయోదకం: చేసిన పాపం: వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా,మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. శిక్ష: వైతరణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. ఇక్కడా ఆ పాపి బావిలో నీటిని మాత్రమే తాగి బతకాల్సి ఉంటుంది |
హిందూ ధర్మం - 176 (ఛంధస్సు - 4) Posted: 21 Sep 2015 12:35 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh వైదిక విజ్ఞానాన్ని రక్షిచడంలో ఛంధస్సు ఎంతో ఉపయోగపడుతుంది. యజ్ఞాల్లోనే కాక వైదిక గ్రంధాల యందు ఎటువంటి మార్పులు, చేర్పులు జరగకుండా చూడటం, జరిగినవాటిని పసిగట్టడం, దోషాలను దిద్దడానికి ఇది సహాయపడుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ. భారతదేశాన్ని అక్రమంగా తమ గుప్పిటలోనికి తీసుకున్న ఆంగ్లేయులు, తమ మత ప్రచారం కోసం ఈ దేశపు సంస్కృతిని, చరిత్రను నాశనం చేయడానికి ఎంతో ప్రయత్నించారు. అందులో భాగంగా చరిత్రను వక్రీకరించారు. సుమారు 3000 సంవత్సరాల చరిత్రను తొక్కేశారు. ఎందరో రాజులు, కవులు, శాస్త్రజ్ఞుల కాలాన్ని తగ్గించి వేశారు. అలాంటిదే ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్ట... పూర్తిటపా చదవండి... |
Posted: 20 Sep 2015 10:35 PM PDT |
ఉక్కుమనిషి పటేల్ లేకుంటే - తెలంగాణ మరో పాకిస్తాన్ అయ్యేది : హిందూ వాహిని Posted: 20 Sep 2015 09:42 PM PDT రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::. 21/09/2015, KMIT, నారాయణ గూడా, భాగ్యనగర్ : నిరంకుశ చివరి నిజాం పీడా తెలంగాణ ప్రాంతాన్ని వీడిన రోజును పురస్కరించుకుని , హిందూ వాహిని భాగ్యనగర్ శాఖా అధ్వర్యంలో తేది : 20/09/2015 నాడు భాగ్యనగర్ నారాయణ గూడా లోని కేశవ్ మెమోరియల్ కళాశాల పటేల్ హాల్ ఆడిటోరియం లో " నిజాం పరిపాలన విముక్తి దినోత్సవం " జరిగింది. |
నా పాట ... మనసే రాగం తీసిందే నిను తలచిన వేళా ... వయసే ఊయలలూగిందే నిను చూసిన వేళా ... Posted: 20 Sep 2015 07:00 PM PDT |
Posted: 20 Sep 2015 07:00 PM PDT |
Posted: 20 Sep 2015 06:24 PM PDT |
Posted: 20 Sep 2015 06:00 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment