వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యానికి జాగ్రత్తలు ... మరో 7 వెన్నెల వెలుగులు |
- వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యానికి జాగ్రత్తలు
- బాబా భక్తులు శ్రీ జీ.ఎస్.కాపర్డే - 3 (మూడవభాగం)
- నేనింతే...!!!
- • మెంతి, పెసరపప్పు అట్టు..
- రెండు సంఘటనలు .. జరిగింది ఒకే రాష్ట్రంలో కేవలం 24 గంటల వ్యవధిలో ...భిన్న న్యాయాలు.. భిన్న స్పందనలు
- అన్యాయమే సుమా
- దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 285-ఇంద్రకీలాద్రిపై శ్రీ ఆంజనేయ దేవాలయం –విజయవాడ
- "పంచభూతాలు"సాక్షిగా...
వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యానికి జాగ్రత్తలు Posted: 06 Oct 2015 08:20 AM PDT రచన : మల్రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి చిన్నారులకు జలుబు, దగ్గు అంటూ.. రకరకాల సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి పిల్లల్లో తక... పూర్తిటపా చదవండి... |
బాబా భక్తులు శ్రీ జీ.ఎస్.కాపర్డే - 3 (మూడవభాగం) Posted: 06 Oct 2015 07:43 AM PDT రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba పూర్తిటపా చదవండి... |
Posted: 06 Oct 2015 06:00 AM PDT రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్..... డిగ్రీ చేసాడు డీసెంట్ ఉంటాడు, మందు తాగడు మౌనంగా ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజినీరు కద సైలెంట్ గా ఉంటాడు, అనే బ్రమల్లోన్చి బయటికి రా ... డీసెంట్ గా ఉన్నానంటే అర్థం గొడవ పడటం ఇష్టం లేదని, మౌనంగా ఉన్నానంటే ఇంకా మర్యాద ఇస్తున్నానని... నేను కామ్ గా ఉన... పూర్తిటపా చదవండి... |
Posted: 06 Oct 2015 05:23 AM PDT |
రెండు సంఘటనలు .. జరిగింది ఒకే రాష్ట్రంలో కేవలం 24 గంటల వ్యవధిలో ...భిన్న న్యాయాలు.. భిన్న స్పందనలు Posted: 06 Oct 2015 04:24 AM PDT రచన : durgeswara | బ్లాగు : హరిసేవ ఫేస్ బుక్ నుండి ఈ వార్త ఇక్కడ ఉంచాను మానవత్వం మనిషికి ప్రధానం అందుకు ఎవరూ వ్యతిరేకం కాదు కానీ ఈ భిన్న స్పందనలేమిటి ? ------------------------------------------------------------------------------------------------------- రెండు సంఘటనలు .. జరిగింది ఒకే రాష్ట్రంలో కేవలం 24 గంటల వ్యవధిలో ...భిన్న న్యాయాలు.. భిన్న స్పందనలు.. 1.) మొహమ్మద్ అఖ్లాక్ వయసు 50 .. గోవు + దూడ దొంగతనం వ్యవహారంలో ఇరుక్కున్న వ్యక్తి... దొంగతనం చేశాడని అక్కడి జన సమూహం ఇంటిమీద దాడి చేసి అతన్ని కొట్టి అతని మరణానికి కారణమయింది... ఇక్కడ జరిగింది పూర్తి... పూర్తిటపా చదవండి... |
Posted: 06 Oct 2015 03:42 AM PDT |
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 285-ఇంద్రకీలాద్రిపై శ్రీ ఆంజనేయ దేవాలయం –విజయవాడ Posted: 06 Oct 2015 01:56 AM PDT రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 285-ఇంద్రకీలాద్రిపై శ్రీ ఆంజనేయ దేవాలయం –విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దేవి శ్రీ కనకదుర్గా మాత .ఇంద్రకీలుడు అనే యక్షుడు ఆది పరాశక్తి అయిన దుర్గాదేవి అనుగ్రహం కోసం ఇక్కడ ఘోరమైన తపస్సు చేశాడు .అమ్మవారు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ''అమ్మా !నువ్వు ఎప్పుడు నా హృదయం లో నివసించాలి ''అని భక్తిగా ర్ధించాడు. అమ్మ సంతోషించి ''కీలా !పవిత్ర కృష్ణానది ఒడ్డున నువ్వు కొండ రూపం లో ఉండు .కృతయుగం లో అసుర సంహారం చేసి నేను నీ పర్వతం మధ్యభాగం లో కొలువై ఉంటాను ''అని వరం ప్రసాదించింది .కాలగమనం లో ఇంద్రకీలుగు బెజవాడలో పర్వత రూపందాల్చి అమ్మవారికోం ఎదురు చ... పూర్తిటపా చదవండి... |
Posted: 06 Oct 2015 01:37 AM PDT రచన : భారతి | బ్లాగు : స్మరణ ఈ మధ్య నాకో సందేహం వచ్చింది, "పంచభూతాలు"సాక్షిగా అని ఎందుకంటారని? న్యాయస్థానాలు 'భగవంతుని సాక్షిగా' అని భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. అగోచరుడయిన భగవంతునికి ప్రతినిధిగా, తనచే చెప్పబడిన గీతను భగవత్ స్వరూపంగా భావిస్తూ ప్రమాణం చేయిస్తారని ఎక్కడో విన్నట్లు జ్ఞాపకం. ఈ రీతిలోనే భగవంతునిచే సృజింపబడిన పంచభూతాలను భగవత్ స్వరూపంగా భావించి అలా అంటారా??? మరికొంత వివరణగా తెలుసుకోవాలనిపించి, కొందరు బ్లాగ్ మిత్రులను ఈ ప్రశ్నను అడగగా -... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment