- మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు?
- మహాశిల్పి ఆర్నికో
- రామోజీ!...అభినందనలతో మీకో విన్నపం
- రేడియోతో ఎన్టీయార్ తకరారు
- వీరి పయనం
- ప్రత్యేకించి మంగళవారం గోళ్ళు తీయడం నిషిద్ధం.
- .. ఓ సంచలనం.. !
- ప్రజా అవసరాలకనుగుణంగా కేరళ పంచాయితీ వ్యవస్థ
- కొన్ని పురాతన చిత్రాలు
|
Posted: 11 Aug 2014 09:04 AM PDT
రచన : way2back | బ్లాగు : way2back
శుక్రవారం లక్ష్మీప్రదం అని చెప్పి మనవాళ్ళు శుక్రవారం కూడా వద్దు అని అన్నారు. సోమ, బుధ, గురు, శుక్రవారములు క్షౌరానికి ప్రశస్తం. శని ఆది వారాలు మధ్యం. మంగళవారం నాడు నింద్యము. క్షౌరానికి గోళ్లకు సంబంధమేమిటి అంటే క్షౌరకర్మ చేయించుకున్నప్పుడే (ఆధునిక భాషలో చెప్పాలంటే cutting) గోళ్ళు తీసుకోవాలి. గోళ్ళు మనదేహంలోని మృతకణాలకు ప్రతీక. కణ విభజన (Metabolism) నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృతకణాలు కొన్ని జుత్తుగా, మరికొన్ని గోళ్లుగా పెరుగుతాయి. కనుక వీటిని తొలగించడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చెప్... పూర్తిటపా చదవండి... | |
|
Posted: 11 Aug 2014 09:02 AM PDT
రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు?
గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?" పూర్తిటపా చదవండి... | |
|
Posted: 11 Aug 2014 12:23 AM PDT
రచన : pavan.piduri2680@gmail.com (kadambari piduri) | బ్లాగు : Avakaaya.com
"ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగునో" శిల్పకళకు వన్నెలను చేకూర్చిన ఈ పాట మనకు చెవులలో ఉలి శబ్దాలను, మనో నేత్రంలో సుందర శిల్పాలను దృశ్యమానం చేస్తుంది. </... పూర్తిటపా చదవండి... | |
|
Posted: 11 Aug 2014 02:01 AM PDT
రచన : Ramu S | బ్లాగు : ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....
ఆగస్టు 10, 2014 నాటికి 40 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 'ఈనాడు'కు, ముఖ్యంగా పత్రిక స్థాపకుడు చెరుకూరి రామోజీ రావు గారికి, హృదయపూర్వక అభినందనలు. సంప్రదాయాలకు భిన్నమైన నిర్ణయాలతో తెలుగు భాషను సార్వజనీనం చేసినా, తెలుగు ప్రజల భావ ప్రసరణ ప్రక్రియలో విప్లవాత్మకమైన తేడా తీసుకొచ్చినా, పత్రిక పరమావధి సమాచార వ్యాప్తి కి మించిన కసరత్తని నమ్మి పాటించినా... ఆయనకే చెల్లింది.
<... పూర్తిటపా చదవండి...
| |
|
Posted: 11 Aug 2014 01:33 AM PDT
రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
రేడియోతో ఎన్టీయార్ తకరారు
| |
|
Posted: 11 Aug 2014 01:29 AM PDT
రచన : Hyma Reddy | బ్లాగు : అక్షర
| |
|
Posted: 11 Aug 2014 12:43 AM PDT
రచన : సారంపల్లి మల్లారెడ్డి | బ్లాగు : సారంపల్లి మల్లారెడ్డి
గ్రామీణ భారతంలో పంచాయితీ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత వుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక సంస్థలు అత్యంత కీలకపాత్ర వహించాలి. దేశంలో 73,74 రాజ్యాంగ సవరణలు చేసి స్థానిక సంస్థలను ప్రజలకు అందుబాటులో వుంచాలని నిర్ణయించారు. కానీ అనేక రాష్ట్రాలలో స్థానిక సంస్థలను నిర్వీర్యంచేసి పాలకులకు జేబు సంస్థలుగా మార్చుకున్నారు. ఈ సంస్థల ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా చేశారు. అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతుల్లోనే పెట్టుకొని ప్రణాళికలు రూపొంద... పూర్తిటపా చదవండి...
| |
|
Posted: 10 Aug 2014 09:40 PM PDT
రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ
|