ఆణిముత్యాలు - 100 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఆణిముత్యాలు - 100
- కప్పను గాపాడె నొక్క కాకోకదరమే
- పద్య రచన - 956
- ప్రశ్నోత్తర రత్న మాలిక - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భాష్యం
- గోదావరి ప్రాశస్త్యం
Posted: 09 Jul 2015 05:00 PM PDT |
Posted: 09 Jul 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 -- 12 - 2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - కప్పను గాపాడె నొక్క కాకోకదరమే. కందము: అప్పటినిధి గుడినుందని తప్పుడు నరులేమొ వెడలె తస్కరులగుచున్ మెప్పుగ చుట్టుక తాళపు కప్పను, గాపాడె నొక్క కాకోకదరమే. కందము: తప్పని చెప్పగ నేరం బిప్పటి యీ రాజకీయ బేరముల... పూర్తిటపా చదవండి... |
Posted: 09 Jul 2015 11:31 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం |
ప్రశ్నోత్తర రత్న మాలిక - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భాష్యం Posted: 09 Jul 2015 10:00 AM PDT రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల శ్రీ శంకర భగవత్పాదుల వారి "ప్రశ్నోత్తర రత్న మాలిక"కు ఎంతోమంది వారిదైన సరళిలో వ్యాఖ్యానం చేసి ఉంటారు. శ్రీపాద వారు వ్యాఖ్యానించినట్లు ఇంతవరకు తెలియరాలేదు. వారి మరణానంతరం భారతి సంచికలో ప్రచురించిన ఈ అరుదైన వ్యాఖ్యానాన్ని చూద్దాము |
Posted: 09 Jul 2015 09:15 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh గోదావరి ప్రాశస్త్యం పూర్వం ఒకసారి దక్షిణ భారతదేశంలో 12 సంవత్సరాల తీవ్రమైన కరువు వచ్చింది. ఎక్కడా ఆహారం, నీరు దొరకలేదు. గౌతమ మహర్షి మహాతపశ్శక్తి సంపన్నుడు. ఆయన తన తపస్సుతో సూర్యుడిని, గాయత్రిమాతను మెప్పించి చెల్లిన వెంటనే మొలకెత్తి పంటనిచ్చే విత్తనాలు వరంగా పొందాడు. ఆ విత్తనాలతో తన ఆశ్రమాన్ని ఆస్రయించిన వారందరికి భోజానాదులు ఏర్పాటు చేశాడు. మామూలు ప్రజలు, ఋషులు, మునులు కూడా ఆశ్రయం పొందారు. ఇంతగొప్ప పని చేస్తున్న గౌతమున్ని చూసి కొందరు ఋషులకు అసూయ కలిగింది. ఇదిలా ఉండగా, దక్షిణభారతదేశపు క్షామం తీరలంటే అది గౌతముని వల్లనే సాధ్యమవుతుందని, గౌతముడు శివుడ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment