Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 12 September 2015

ఆణిముత్యాలు - 164 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 164 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 164

Posted: 11 Sep 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

AM-164ES.jpg


VaraLakshmi... <a href=పూర్తిటపా చదవండి...

రావణుఁ దల్చు సీతఁ గని రాముఁడు నవ్వెను సంతసమ్మునన్.

Posted: 11 Sep 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 03 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రావణుఁ దల్చు సీతఁ గని రాముఁడు నవ్వెను సంతసమ్మునన్.



ఉత్పలమాల: 
రావణు సంహరించి పతి రాముని తోడను పుష్పకంబునన్ 
త్రోవను సాగువేళ గని దూరమునుండియె క్రింద జింకలన్
పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 284-సంజీవిని మూలికను చేత ధరించిన ఆంజనేయ స్వామి –రామాపురం

Posted: 11 Sep 2015 01:52 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

284-సంజీవిని మూలికను చేత ధరించిన ఆంజనేయ స్వామి –రామాపురం

సంజీవినీ మూలికా సహిత సంజీవ రాయుడు

కడప జిల్లా రామాపురం అనే చిన్నపల్లెటూరులోఒక శిధిల శివాలయం ఉంది .అందులో అపురూపమైన విగ్రహాలున్నాయి . అందులో ఒకటి అపురూపమైన ఆంజనేయ  విగ్రహం దర్శన మిస్తింది .స్వామి సంజీవినీ పర్వతం తో పాటు'' సంజీవినీ మూలికను''కూడా  చేతిలో ధరించి ఉండటం చాలా వింతగా ఉంటుంది. ఇలాంటి విగ్రహం మరెక్కడా లేదు .ఈ గ్రామం లో ఇదొక్కటే కాదు ఇంకా వింత అయిన విగ్రహాలను మనం దర్శించవచ్చు .

ద్విముఖ షణ్ముఖ స్వామి

.రెండుముఖాలతో ఉండే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ దర్శనమిస్తాడు  .ఇదీ చాలా వ... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 1006

Posted: 11 Sep 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
12003227_1654839171428417_50658441511002
పూర్తిటపా చదవండి...

కాంచీపురం :- కాంచీపురం, కంచి లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం జిల్లా...

Posted: 11 Sep 2015 10:34 AM PDT

రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER
కాంచీపురం :-

కాంచీపురం, కంచి లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉన్నది. జిల్లా రాజధాని కాంచీపురం పలార్ నది ఒడ్డున ఉన్నది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణం నందు పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్న... పూర్తిటపా చదవండి...

ప్ర‌కాష్‌గారింట్లో పూజ‌లందుకున్న స్వామివారు

Posted: 11 Sep 2015 09:53 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger