Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 10 August 2014

నేటి బ్లాగిల్లు ఎంపికలు "అన్నా చెల్లెల అనుబంధం !" ... మరో 6 టపాలు


  • అన్నా చెల్లెల అనుబంధం !
  • దోషభీతే రనారంభః ... మేలిమి బంగారం మన సంస్కృతి,
  • మీ మొబైల్ ఎక్స్-ఛేంజ్ చేస్తున్నారా.. జాగ్రత్త
  • ఇంట్లో తయారుచేసుకునే సాంబారుపొడి
  • పండ్లు తినండి. ఆరోగ్యంగా జీవించండి' తరచూ వింటున్న మాట ఇది. ఇంతకూ పండ్లు ఎప్పుడు తినాలి? ఏమి తినాలి? ఒకసారి చూద్దాం.
  • 60 వసంతాలు పూర్తి చేసుకోనున్న ఖైరతాబాద్ గణేశుడు
  • నాలుగు దశాభ్దాల "ఈనాడు"
Posted: 09 Aug 2014 08:34 PM PDT
రచన : కాయల నాగేంద్ర | బ్లాగు : తెలుగు వెన్నెల
Posted: 09 Aug 2014 06:30 PM PDT
రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. దోషభీతే రనారంభః త త్కాపురుష లక్షణం
కిమజీర్ణ భయాద్భ్రత ! భోజనం పరిహీయతే? <... పూర్తిటపా చదవండి...
Posted: 09 Aug 2014 02:30 PM PDT
రచన : mydearchiru@gmail.com | బ్లాగు : Telugu Techy

        మీరు మీ పాత ఫోన్ తో విసుగెత్తిపోయి కొత్త ఫోన్ కోసం దాన్ని ఎక్స్-ఛేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఎక్స్-ఛేంజ్ చేసుకునే ముందు మీకొక హెచ్చరిక.

Posted: 09 Aug 2014 08:54 AM PDT
రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
             ధనియాలు - 1 కప్పు
             పచ్చి శనగపప్పు  - 1 కప్పు
            మెంతులు - 1/4 కప్పులో సగం
            జీరా - 1/4 కప్పు
            మిరియాలు - 10 గింజలు
            ఎండుమిర్చి - 12
                   వీటన్నింటినీ నూనె లేకుండా విడివిడిగా సిమ్ లో వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని కొంచెం ఆరిన తర్వాత ఒక సీసాలో లేక గాలి చొరబడని డబ్బాలో పొయ్యాలి.మనం తయారుచేసుకునే
సాంబారు బట్టి చివరలో ఒకస్పూను... పూర్తిటపా చదవండి...
Posted: 09 Aug 2014 06:21 AM PDT
రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )


పూర్తిటపా చదవండి...
Posted: 09 Aug 2014 05:59 AM PDT
రచన : Devender Pulugujja | బ్లాగు : Telugu Online Radio
వినాయక చవితి ఉత్సవాలకు 20 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఖైరతాబాద్ గణేశుడి పనులు చక చకా సాగుతున్నాయి.ఈసారి ఖైరతాబాద్ గణేశుడు 60వసంతాలు పూర్తి చేసుకోనున్నాడు.అందుకు ప్రత్యేకంగా విగ్రహ ఏర్పాటులో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిమగ్నమైంది.....Read Full
Posted: 09 Aug 2014 05:22 AM PDT
రచన : అమిర్నేని హరికృష్ణ | బ్లాగు : జైకిసాన్
రేపు ఆగస్టు 10 కి సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం ఈ రోజునే తెలుగు పత్రికా ప్రపంచాన "ఈనాడు" అక్షర దీపార్చన ఆరంభించింద... పూర్తిటపా చదవండి...