- మైనారిటీల పై పుతిన్ అభిప్రాయం ఇలా ఉంది.
- క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Movement)
- లక్ష్మీకటాక్షం కలగాలంటే.........
- పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు !!!
- ప్రార్ధనతో ప్రశాంతత!
- శ్రావణ శోభ
|
Posted: 09 Aug 2014 02:38 AM PDT
|
|
Posted: 08 Aug 2014 08:15 AM PDT
రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
(క్విట్ ఇండియా ఉద్యమం తీర్మానం చేసిన దినం సందర్భంగా) (సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి లేదా అన్ని ప్రశ్నల క్రిందుగా చూడండి) 1) క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది -- . 2) క్విట్ ఇండియా ఉద్యమం యొక్క లక్ష్యం -- . 3) క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి -- . 4) ఏ కమిటీ ప్రతిపాదనలు విఫలం కావడంతో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించాలని భారత జాతీయ కాంగ్రెస్... పూర్తిటపా చదవండి... |
|
Posted: 08 Aug 2014 09:18 AM PDT
రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
|
|
Posted: 08 Aug 2014 08:55 AM PDT
రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు !!! 1) ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి"Opposite directiపూర్తిటపా చదవండి... |
|
Posted: 08 Aug 2014 05:49 AM PDT
రచన : noreply@blogger.com (Ahmed Chowdary) | బ్లాగు : సాక్ష్యం సంచలన పత్రిక
ప్రతిరోజూ ఉదయాన్నే [తెల్లవారుజాము]ప్రార్ధన చేస్తే అద్భుతాలు జరుగుతాయి.చక్కటి ఆలోచనలు,భావాలు మనస్సులో ఏర్పడతాయి.సంఘర్షణాత్మక ఆలోచనలు అంతమై మనస్సు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది.తల్లి జోల పాడుతుంటే ఒడిలో పడుకున్న బిడ్డ ఆదమరచి నిద్రించినట్టుగా మనస్సు విశ్రాంతి పొందుతుంది.రోజూ క్రమం తప్పకుండా ప్రార్ధన చేస్తే మిగతా విషయాలు మిమ్మల్ని బాధించకుండా ఉంటాయి.మనిషి మానసిక ప్రశాంతతకు కారణం దైవప్రార్దనే.
ఈ విషయంలో... పూర్తిటపా చదవండి... |
|
Posted: 08 Aug 2014 04:47 AM PDT
రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మీ వ్రతకాలం.శ్రావణ మాసంలో అన్నిశుక్రవారాలు వేరు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ప్రాధాన్యత వేరు.లక్ష్మీదేవి వరాలు ప్రసాదించే తల్లి కాబట్టి ఈరోజు వరలక్ష్మీదేవిగా కొలిచి
వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాము.లక్ష్మీ అనే మాటలోనే అద్భుతభావాలున్నాయి.అందరినీ చల్లగాచూచే తల్లి,అందరికీ లక్ష్యమైన ఐశ్వర్యం,ఆనందాల రూపమే లక్ష్మీదేవి.స్త్రీలందరూ లక్ష్మీ స్వరుపులే.అందుకే స్త్రీ ప్రాధాన్యం కలిగిన పర్వం. ఈరోజు గృహాల... పూర్తిటపా చదవండి... |
