అంధేరా కో మారో ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- అంధేరా కో మారో
- ఏన్నాళ్ళు ఎన్నేళ్ళు!?
- పద్య రచన - 902
- చర్మం నల్లబడుతుంటే...
- నమ్మకం విలువను కోల్పోయిన చోట ...
- గోడమీది తల్లి ప్రేమ
- మహాగణపతి పూజతో ప్రారంభమైన హనుమత్ రక్షాయాగం
- మాతృవందన ఫలం
Posted: 10 May 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 10 - 2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. వర్ణ (న) చిత్రం - జాతి పిత. |
Posted: 10 May 2015 03:57 PM PDT |
Posted: 10 May 2015 11:31 AM PDT |
Posted: 10 May 2015 11:16 AM PDT రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen కొంతమందికి శరీరంపై వివిధ భాగాల్లో చర్మం నల్లబడుతుంటుంది. మరీ ముఖ్యం గా ఎండ వేడి తాకే ప్రాంతాల్లో ఇది మరింత స్పష్టం గా క... పూర్తిటపా చదవండి... |
నమ్మకం విలువను కోల్పోయిన చోట ... Posted: 10 May 2015 10:57 AM PDT |
Posted: 10 May 2015 10:36 AM PDT రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana దేవుడా.. పర్లేదనుకుంటే నిన్నివ్వాళ ఒక కోరిక కోరదామనుంది... ప్లీజ్... ప్లీజ్..నీతో సమానంగా...నువ్వేమనుకోనంటేలేదా అనుకున్నా పర్లేదులే అనుకుంటూ నీకంటే కుంచెం ఎక్కువగా ప్రేమించేమా అమ్మల్ని...ప్లీజ్ ప్లీజ్దయచేసిఫార్మాలిటీ ప్రేముల్లో పడిపోకుండా చూడవా...ఫ్యాషన్ వేడికి ఆ కొంచెం గుండెల్లో తడి ఆరిపోకుండా చూడవా.. ప్రదర్శనకీ, ప్రకటితానికి మధ్య సన్నని గీతల్ని కనిపించేలా మార్చవాఒక్కరోజు ఉబికే చుక్కను ... పూర్తిటపా చదవండి... |
మహాగణపతి పూజతో ప్రారంభమైన హనుమత్ రక్షాయాగం Posted: 10 May 2015 10:17 AM PDT రచన : durgeswara | బ్లాగు : హరిసేవ ఈరోజు మహాగణపతి పూజతో హనుమత్ రక్షాయాగం ప్రారంభమైనది/ లోకంలో సాధుజనుల క్షేమం,అసురతాదూరికరణార్ధం, సద్భుద్ధిప్రవర్ధనార్ధం,భక్తజన రక్షనార్ధం అంటూ సంకల్పించి గనపతికి అభిషేకములు,విశేష అర్చనలు జరిగాయి. మేనెల పదహారు న శనిత్రయోదశి నాడు పూర్ణాహుతివరకు పీఠంలో ప్రత్యేక కార్యక్రమములు నిర్వహించబడతాయి. భక్తులు తమగోత్రనామాలను పంపి, పూర్ణాహుతి వరకు హనుమాన్ చాలీసా,శ్రీరామ నామ జపములను చేసి ఆసంఖ్యను తెలుపాలి . జైశ్రీరాం ... పూర్తిటపా చదవండి... |
Posted: 10 May 2015 09:16 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేనచ సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే కాశీ విశ్వేశ్వరుడిని దర్శించి, గంగాజలం తీసుకుని, రామేశ్వరం చేరి రామేశ్వరుడిని ఆ గంగాజలంతో అభిషేకించి, సేతువు దగ్గర స్నానం చేసి, ఇసుకు తీసుకుని తిరిగి కాశీకి చేరి గంగలో ఆ ఇసుక కలిపితే కాశీ యాత్ర పూర్ణఫలం దక్కుతుంది. అటువంటి 100 యాత్రలు చేసిన పుణ్యం, 6 సార్లు భూప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలం, అమ్మకు ఒక్క నమస్కారం చేయడంతోనే వస్తుంది. |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment