Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 25 September 2015

ఆణిముత్యాలు - 176 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 176 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 176

Posted: 24 Sep 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

AM-176ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....</... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 1015

Posted: 24 Sep 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
"తమ్ముఁడా యి ట్లొనర్చుట ధర్మ మగునె..."
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.
... పూర్తిటపా చదవండి...

మళ్ళీ దీనికొక ప్రేమ అనే టాగ్ ... ... ... దేవుడా ...

Posted: 24 Sep 2015 11:14 AM PDT

రచన : nmrao bandi | బ్లాగు : nmraobandi


100%2BAmazing%2BMixed%2BWallpapers%2B3%2




ఎందుకొచ్చావు నా జిందగీ లోక... పూర్తిటపా చదవండి...

జగద్గురువు శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం ( కాలడి ) :- కేరళలో గురువాయూర్ కు 75కిలో మీటర్ల...

Posted: 24 Sep 2015 10:25 AM PDT

రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER
జగద్గురువు శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం ( కాలడి ) :-

కేరళలో గురువాయూర్ కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లా లో ఉంది. ఇదే జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారు జన్మించిన పవిత్ర క్షేత్రం. ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు ఆమ్నాయ పీఠాలు స్తాపించి ఆర్షధర్మాన్ని నిల బెట్టారు. వైదిక మతోద్ధారణ చేశారు. అద్వైత మత స్థాపనా చార్యులు గా కీర్తి శిఖరాన్ని అధిరోహించారు. పూర్తిటపా చదవండి...

దయానంద సరస్వతీ శివైక్యం

Posted: 24 Sep 2015 10:00 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
స్వామి దయానంద సరస్వతీ నిన్న రాత్రి (23-09-2015) 10.40 నిమిషాల ప్రాంతంలో ఋషికేష్‌లో భౌతిక దేహాన్ని వదిలి, శివైక్యం చెందారు. స్వామి దయానంద వద్ద శిష్యరికం చేసిన దయానందులు, సమకాలీన సమాజంలో వేదాంతాన్ని అందరికి సులభంగా, వివరంగా, స్పష్టంగా అర్దమెయ్యేలా బోధ చేశారు. 130 దేశాల్లో వీరు పర్యటనలు చేసి, సనాతనధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచంలో అనేకదేశాల్లో ఆశ్రమాలను, ఆర్షవిద్యా గురుకులాలను స్థాపించి, జ్ఞానబోధ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, పరిపూర్ణనంద స్వామీజికి ఈయనే గురువు. ఏ గురువైనా శిష్యులను తయారు చేస్తారు, కానీ దయానందులు తనలాంటి అనేక గురువులను తయారు చేశారు.... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger